మన్యం మనుగడ , కరకగూడెం:భారతరత్న రాజ్యంగా నిర్మాత దళితుల ఆశాజ్యోతి,ఆర్థిక వ్యవస్థ సృష్టి కర్త,విశ్వవ విజ్ఞాని డాక్టర్ బిఅర్ అంబేద్కర్ అశయల సాధనకై కరకగూడెం మండలంలోని నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షునిగా బిల్ పాటి సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రామటెంకి.పూర్ణచంద్రశేఖర్, కార్యదర్శిగా గాందేర్ల.సత్తిష్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అద్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ డా,,బిఅర్ అంబేద్కర్ ఆధిపత్య వర్గాలకు దీటుగా విద్య,వైద్యం,ఆర్ధిక అంశాలపై సమన్వయ హక్కుల సాధనకై పోరాడిన మహనీయులు డా,,బిఅర్ అంబేద్కర్ అన్నారు.అలాగే అంబేద్కర్ ఆశయాలు సాదించుటకు అహర్నిశలు కష్టపడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు,సీనియర్ సలహా దారులు రామటెంకి మెహన్ రావు,నిట్టా.ఏడుకొండలు,జాడి.నాగరాజు,కొండగోర్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: