CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి.. టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శి తోట రమేష్..

Share it:



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలంలోని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం నియోజవర్గ ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పర్యటన విజయవంతం చేయాలని సోషల్ మీడియా కార్యదర్శి ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు తోట రమేష్ తెలిపారు ఈ పర్యటనలో ఇటీవల మండలంలో సంభవించిన గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు అలానే ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను కలిసి మనోధైర్యం తెలియజేస్తారు ఈ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పొంగులేటి అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: