మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,గుట్ట మల్లారం,హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు,మణుగూరు మండలం బాలాజీ నగర్ ఏరియా కి చెందిన బుడగం సత్యనారాయణ (45) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై మృతుడి,చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ నాయకులు వట్టం. రాంబాబు,ఉద్యమ నాయకులు పోడియం నరేందర్,టీఆరెఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: