గుండాల సెప్టెంబర్ 21(మన్యం మునుగడ) మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో మండలంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈనెల 21 నుండి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలను నిర్వహిస్తుంది. గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ మండలంలో ముమ్మర తనిఖీలను చేపట్టారు ఇల్లందు, గుండాల ప్రధాన రహదారి పై వాహన తనిఖీలను చేపట్టి క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ మాట్లాడుతూ పల్లెల్లో అనుమానిత కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే పోలీస్ శాఖకు సమాచార ఇవ్వాలని అన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: