మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన పి. యేసుబు- 40,000, గోపాలారావుపేటకు చెందిన బి.రమాదేవి-26,000 లకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇనపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం, ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజు, సూర నర్సింహారావు, మనోజ్, వార నర్సింహారావు, వెన్న కాశిరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: