మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని ఎంపీపీ రేగా కాళికా తన స్వగ్రామమైన సమత్ బట్టుపల్లిలో
ప్రతిఏటా భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య (పెతర అమావాస్య) నాడు ప్రారంభమయే బతుకమ్మ సంబరాలలో
మొదటి రోజైనా ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలలో పాల్గోని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సమత్ బట్టుపల్లి మహిళలు, పిల్లలు పాల్గొని ఆనందం వ్యక్తపరిచారు.
Post A Comment: