మన్యం మనుగడ, కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్,పినపాకశాసనసభ్యులు,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు బిలపాటి సంపత్ కుమార్ రేగా సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరనంగా స్వాగతించారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మండల ఎస్సీసెల్ అధ్యక్షులు నిట్టా ఏడుకొండలు,చొప్పాల ఉప సర్పంచు బోడ ప్రశాంత్,దాసరి సాంబయ్య,యాకుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.నిట్టా.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: