మన్యం మనుగడ, కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపీపీ రేగా కాళికా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు ఒక మంచి నడవడిక విద్యా బోధన ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఉపసర్పంచ్ రావుల రవి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: