మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికులు మన్నేపల్లి మంగపతి బుధవారం నాడు గుండెపోటుతో మరణించడం తో విషయం తెలుసుకొని,వారి నివాసానికి వెళ్లి మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పోశం.నరసింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు, టీఆరెఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, నాయకులు వెంకటప్పయ్య, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: