CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్నేపల్లి మంగపతి మృతికి సంతాపం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికులు మన్నేపల్లి మంగపతి బుధవారం నాడు గుండెపోటుతో మరణించడం తో విషయం తెలుసుకొని,వారి నివాసానికి వెళ్లి మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పోశం.నరసింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు, టీఆరెఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, నాయకులు వెంకటప్పయ్య, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: