మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేక్ మోహినుద్దీన్ ని శుక్రవారం నాడు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: