ములకలపల్లి :
మన్యం మనుగడ ప్రతినిధి :
మండలంలో లొని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల అద్వర్యం లొ బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.జగన్నాధపురం లొ ని జడ్పీ ఎస్ ఎస్ పాఠశాల,వివేకానంద విద్యాలయం, సరస్వతి సిశుమందీర్,ఎంపీపీస్ జగన్నాధపురం, పలు పాఠశాలల్లో బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు, తో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యార్థులు ప్రత్యేకమైన బతుకమ్మ నృత్యలతో అలరించారు.ఈ కార్యక్రమంలోఉపాద్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: