మన్యం టీవి , దుమ్ముగూడెం ::
ఆల్ ఇండియా ఆదివాసి తలపతుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం పెదనాలబెల్లి గ్రామంలో రైతు వేదిక నందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి తలపతుల కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా తుర్రం రవితేజ ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు జనరల్ సెక్రెటరీ జగపతిరావు సెక్రెటరీ చంద్రయ్య మెంబర్స్ తిరుపతిరావు శంకర్రావు ఎన్నుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి ఐక్యతకు పోరాడుతూ కనుమరుగవుతున్న ఆదివాసి పండగలను జరుపుకొనుటకు ఆచరణలో పెడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు
Post A Comment: