CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.

Share it:


మన్యం మనుగడ, కరకగూడెం: టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రెండుసార్లు వచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణం అన్నారు.ఇచ్చిన ఆమెతోపాటు ప్రజా సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు.అలాగే ఈ ఏడాది అధిక వర్షాలకు కొట్టుకుపోయిన వరి పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో మండల యువజన నాయకులు కునుసోత్.సాగర్ చెన్నూరి. రవీందర్,గోగు.కిరణ్ కుమార్ కొండగోర్ల.సమ్మయ్య, చెన్నూరు.కన్నయ్య పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: