మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సమైక్యత వేడుకలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు సెప్టెంబర్ 17 దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: