CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఊడా లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మెచ్చా

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మేజర్ గ్రామ పంచాయితీ లో గతంలో ఈఓ గా పనిచేసిన ఉడా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని వారీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, తెరాస పార్టి మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, కార్యదర్శి ఫణీంద్ర మండల నాయకులు మోహన్ రెడ్డి, తాళం సూరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: