మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల చింతిర్యాల క్రాస్ రోడ్ లోని మాజీ జెడ్పిటిసి టిఆర్ఎస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు తోకల లత నివాసంలో ఏర్పాటుచేసిన తేనేటి విందుకు కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: