CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సత్తా చాటిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు... రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపికైన గిరిజన బిడ్డలు.

Share it:



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గడ్డంపల్లి పంచాయతీలో గల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆటల పోటీలలో తమ సత్తాను చాటారు.నెల 14 వ తేది నుండి 16 వ తేది వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి ఆటల పోటీలో మా పాఠశాల విద్యార్థులు గెలుపొందారని క్రీడా ఉపాధ్యాయుడు ఆదినారాయణ తెలియజేశారు. రాష్ట్ర స్థాయికి అండర్ -14, అండర్-17,  వాలీబాల్ విభాగంలో ఎం.సరిత, కె.రిస్పాని, టి.మైథిలి , సి.హెచ్.సింధు, ఖోఖో విభాగంలో పి.సరిత,టి.ప్రమీల, టి.మోహిని, సి.హెచ్.జ్యోతి,  కె.చాందినీ, చెస్ విభాగం లో కె.జెనిలీయా,శ్యామల దేవి, ఎంపికయ్యారని తెలియజేశారు. ములుగు జిల్లా, ఏటూరునాగారం , మండలంలో జరిగబోయే రాష్ట్ర స్థాయిలో జరిగే పోటిల్లో  పాల్గోంటారని తెలిపారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.టి భాయమ్మ, పద్మ, శైలజ, వార్డెన్ ప్రమీల పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: