మన్యం మనుగడ, చర్ల:
చర్ల మండలంలో విజృంభిస్తున్న విష జ్వరాల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఫోకస్ పెట్టారు. చర్ల మండలం కుదునూరు గ్రామంలో విష జ్వరాల మూలంగా ఒక మహిళ మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే చర్ల మండలంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఫోన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి,డిపిఓని ఆదేశించారు.
Post A Comment: