CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించిన రెవిన్యూ శాఖ

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : 

మంగపేట మండలం  కమలాపురం గ్రామం లోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 109/1 లో అక్రమంగా వేసిన గుడిసెలను రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ వై శ్రీనివాస్ మాట్లాడుతూ మండలం లో ఎక్కడ అయినా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: