గుండాల, సెప్టెంబర్ 6(మన్యం మనుగడ) : నక్సల్స్ వ్యవస్థను నిర్మూలిద్దాం. బంగారు భవిష్యత్తుకు బాటల్ వేద్దామని స్లోగన్ తో గిరిజన పల్లెల్లో అవగాహన కార్యక్రమాన్ని గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మండలంలోని గిరిజన గ్రామాలను తిరుగుతూ నక్సలైట్లకు సహకరించవద్దని వారు కోరుచున్నారు. నక్సలైట్లకు ప్రజలు దూరంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నక్సల్స్ వ్యవస్థ మూలంగా అభివృద్ధి కొంటుపడుతుందని వారన్నారు ములుగు జిల్లా నుండి భద్రాద్రి జిల్లాలోకి మావోయిస్టులు వచ్చారని ప్రజలు వారికి సహకరించవద్దని అన్నారు
Navigation
Post A Comment: