మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయితీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. జానంపేట సర్పంచు బాడిస మహేష్, పినపాక మండల పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ , ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య చేతుల మీదుగా చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జానంపేట ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, సొసైటీ డైరెక్టర్ కామేశ్వరరావు, వార్డ్ నెంబర్ తోలేం శోభారాణి , బిజ్జా రమాదేవి, జానంపేట టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గుండం దామోదర్ , పినపాక మండల యువజన అధ్యక్షులు గాండ్ల అశోక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాగి రాజ్ బుల్లి బాబు, కార్యకర్తలు మందపాటి సతీష్ గారు ఉప్పలపాటి కిషోర్ , ముకుందాపురం సేల్స్ మెన్ భాగ్యమ్మ, జానంపేట సేల్స్ మెన్ యశోద , అంగన్వాడీ టీచర్స్ పద్మ, రాణి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: