మన్యం మనుగడ, కరకగూడెం: భూమికోసం భుక్తి కోసం వెట్టిచాక చేసి విముక్తి కోసం పోరాటంచేసి తెలంగాణ ప్రజల తెగువను పోరాడి స్ఫూర్తిని ప్రపంచానికి సాటిన తెలంగాణ వీరవని చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ రేగా కాళికా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేరణ కలిగించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని రైతాంగ సాయుధ పోరాటంగా మార్చిన ఘనత చాకలి ఐలమ్మ దాని అన్నారు.చాకలి ఐలమ్మ చేసిన సహాసాని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకే. రామనాథం,మండల పరిషత్ సిబ్బంది,టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా. సత్యనారాయణ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: