మన్యం మనుగడ, కరకగూడెం:కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యలయమలో పని చేస్తున్న కరకగూడెం ఎస్సీ కాలానికి చెందిన నైనరపు.సురేష్ తల్లి నైనరపు లక్ష్మి ఇటివల కాలంలో అనారోగ్యంతో మరణించడంతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు,సిబ్బంది అందరూ కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఒక్క క్వింట బియ్యం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,ఎంపీపీ రేగా కాళికా వారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ధారవత్.శ్రీను,సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: