CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

10 లక్షల వ్యయంతో నిర్మించినా జిసిసి భవనం ప్రారంభోత్సవం.

Share it:


మన్యం మనుగడ, కరకగూడెం:మండల పరిదిలోని కరకగూడెం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డి అర్ డిపో భవనాన్ని  తెలంగాణ రాష్ట్ర ప్రభత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంబించారు.అనంతరం షాపులో ఉన్న వస్తువులను పరిశీలించి వస్తువులను కొనుగోలు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊకే రామనాథం, ఉప సర్పంచ్ రావుల.రవి,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు జిసిసి డివిజనల్ మేనేజర్ కుంజ.వాణి,బ్రాంచి మేనేజర్ ధావిద్,సెల్స్ మెన్స్ రేగా.దివ్య,కుంజ దశరధం,పాయం.వెంకటేశ్వర్లు, ఎంపిపి రేగా కాళికా.మండల అధ్యక్షులు రావుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: