మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాకలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు.వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, ఏడూళ్ల బయ్యారం ఎస్సై టీవీఆర్ సూరి అన్నారు.ఈ సందర్భంగా వాహనదారుల ధ్రువ పత్రాలను ఎస్సై క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రతి వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్స్ ,ఆర్సీ, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. పెండింగ్ చలనాలు చెల్లించని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: