CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సికిల్ తలసేమియా వ్యాధి బాధితురాలికి ఆర్థిక సాయం అందజేసిన అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గాండ్లగూడెం గ్రామానికి చెందిన మాలోత్ రమాదేవి 19 చిన్నప్పటినుండి సికిల్ తలసీమియా వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఎంతో పేదరికం అనుభవిస్తూ తల్లిదండ్రులు పూట గడవని పరిస్థితుల్లో ఉండడంతో, స్థానిక నాయకులు సమాచారం ఇవ్వడంతో ఆ కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు ముప్పై కెజీల బియ్యాన్ని అందజేసిన అశ్వారావుపేట నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు, అంకిత మల్లికార్జునరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, పొట్ట రాజులు, నల్లపు రామారావు, బోయ సత్తిబాబు, తల్లపు రామారావు, మైలవరపు మల్లి,  సింహాచలం, షేక్ యూసుఫ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: