CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమ్మిన వ్రాసిన "అక్షరాభిషేకం " కు, జాతీయ సాహిత్య పురస్కారం.

Share it:



మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 30.

స్వాతంత్ర్య సమర యోధుడు "మందడపు చిన్న నాగయ్య " జాతీయ సాహిత్య పురస్కారం  ప్రముఖ రచయిత, వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల  తెలుగు ఉపన్యాసకుడు "డా: అమ్మిన శ్రీనివాసరాజు" కు లభించింది, వివిధ ప్రక్రియల్లో నిర్వహించిన ఈ పోటీలో వ్యాస ప్రక్రియల విభాగంలో డా:అమ్మిన వ్రాసిన వ్యాస సంపుటి "అక్షరాభిషేకం" కు ఈ పురస్కారం లభించింది,

శుక్రవారం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని  తిరువూరు లో జరిగిన కార్యక్రమంలో  ప్రముఖ రచయిత రఘు నందన్, సినీ సంగీత దర్శకుడు షేక్ బాజీ, ల చేతుల మీదుగా  ఆయన పురస్కారం అందుకున్నారు,

జాతీయ స్థాయిలో పురస్కారం పొందిన "డా: అమ్మిన " సాహితీ కృషి ని ములుగు జిల్లా ఇంటర్ విధ్యాధి కారి పుల్లఖండం వేంకటేశ్వర్లు , వాజేడు జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు  కోగిల విజయ కుమార్, మండల అధికారులు , ప్రశంసించి అభినందనలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: