గుండాల సెప్టెంబర్ 20(మన్యం మనుగడ) : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు టిడిపి మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి గుండాల ఎంపీటీసీ ఎస్.కె సంధాని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయాల అవకాశాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు
Navigation
Post A Comment: