గుండాల సెప్టెంబర్ 20(మన్యం మనుగడ) : గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ పెన్షన్స్ దరఖాస్తులు పూర్తి వివరాలతో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు
Navigation
Post A Comment: