ములకలపల్లి:(సెప్టెంబర్ 03), మన్యం మనుగడ ప్రతినిధి : ములకలపల్లి జెడ్పిటిసి,టిఫిసిసి మెంబెర్ సున్నం నాగమణి పలు కుటుంబాలను పరామర్శించారు.మండలంలో సీనియర్ (వెలుగు)పాత్రికేయులు పువాళ్ళ శ్రీనివాసరావు నాన్న పువాళ్ళ రమూర్తి ,సీతాయిగూడెం గ్రామ పంచాయితీ గండిప్రోలు గ్రామం లొ మాజీ ఎంపీపీ కుర్సం శాంతమ్మ భర్త కుర్సం వెంకటేశ్వలు అనారోగ్యంతో మృతి చెందారు, ఈ సందర్బంగా వారి కుంటుంబాలను దర్శించి, చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో లో కాంగ్రెస్ ఓబీసీ మండల అధ్యక్షులు పుష్పాల హనుమంతు, పువాళ్ళ మంగపతి , పుష్పాల చందర్ రావు,మాజీ ఎంపీపీ గోలి రమణ ,కుంజ వెంకట్,చిడిపి భాను, పామర్తి కృష్ణ ,సరిహద్దుల రాము, తానం లక్ష్మీ,తానం కృష్ణ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: