గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) మర్కోడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు గూటికి చేరుకున్నారు. మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మరివాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఆయన వెంట కలిసి పనిచేయాలనే లక్ష్యంతో వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమరం సత్యనారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేమూరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: