మన్యం మనుగడ, కరకగూడెం: కరకగూడెం గ్రామానికి చెందిన రవి కిరాణా షాప్ యజమని దాసరి రవి తల్లి దాసరి తిరుపతమ్మ(52) సంవత్సరాలు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మండల నాయకులు వారి నివాసానికి వెళ్లే భౌతికకాయానికి సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ఓదార్చి మనో దైర్యం నింపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం.రాము,అత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి. పెదరామలింగం,చిట్టి వెంకటేశ్వర్లు కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టి సతీష్ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ తుమ్మలగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు నిట్ట ప్రభాకర్ మాజీ ఉపసర్పంచ్ మారే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: