CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన ఎంఈఓ సున్నం సమ్మయ్య..

Share it:


మన్యం టీవీ , దుమ్ముగూడెం :: మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో గల కస్తూర్బా పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి వారి విద్యా ప్రగతిని పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల హాజరు శాతం తో పాటు రికార్డులు పరిశీలించారు.. విద్యార్థులకు దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్  అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.. ఆయన వెంట ఎం ఆర్ జి ఏ జే ప్రభాకర్, ఎస్ ఓ శోభారాణి తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: