మన్యం టీవీ చర్ల : ఈ రోజు చర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అంబేద్కర్ నగర్ లో ఇంటి, ఇంటి సర్వే, డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించి, జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేసి మందులు అంద జేయడం జరిగినది.గ్రామం లో వైరల్ జ్వరాల పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ వేణు గోపాల్ కృష్ణ, హెల్త్ సూపర్ వైజర్ రామ్ ప్రసాద్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: