మన్యం టీవీ దుమ్ముగూడెం :: పెన్షన్ ఉద్యోగి హక్కు భిక్షాట కాదని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎస్ పునరాదించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి పిలుపుమేరకు టీపీటీఎఫ్ దుమ్ముగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరమ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఎస్ రద్దు జిపిఎస్ పునరుద్దించాలి అని నినాదంతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీ చేపట్టడం జరుగుతుందని ప్రతి సిపిఎస్ ఉద్యోగి పాల్గొని సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తెలియజేయవలసిందిగా రావలసిందిగా పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులు ఏజీహెచ్ఎస్ గౌరారం,మంగువాయిబడవ, రేగుబల్లి, ఆర్లగూడెం, కొత్తపల్లి, నర్సాపురం తదితర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: