మన్యం టీవీ, దుమ్ముగూడెం ::
మండలంలోని బైరాగులపాడు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారు ఢీకొని పొలంలోకి దూసుకెళ్లిన కారు అందులో ప్రయాణిస్తున్న ఎవరికి ఇటువంటి హాని కలగలేదు వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన పైల శివాజీ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శించుకుని అనంతరం పర్ణశాల రాములు దర్శనం కొరకు తమ యొక్క కారు ఏపీ 39 JQ 4878 వాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో బైరగులపాడు ఉదయం 11 గంటలకు ఎదురుగా చర్ల నుంచి భద్రాచలం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఏపీ 29 Z 4317 గల బస్సు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ కారు ఎడమవైపు తిప్పడంతో బస్సు వెనుక భాగం గుద్దుకుని కారు కుడివైపు నుంచి పొలాల్లోకి వెళ్ళింది ఈ సంఘటనలు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాలేదని ఏలూరు కు చెందిన శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై కేశవరావు బస్సు డ్రైవర్ రమేష్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: