జూలూరుపాడు సెప్టెంబర్ 13, (మన్యం మనుగడ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎస్సై మరియు పిసి ఫిల్మినరీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ వర్తించకుండా చేసినందుకు నిరసనగా ఎల్ హెచ్ పి ఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపులో భాగంగా ఎల్ హెచ్ పి ఎస్ నాయకులను జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్ మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎల్ హెచ్ పి ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కెశ్యా నాయక్, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ నాగేశ్వరరావు, జూలూరుపాడు మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ లు ఉన్నారు.
Navigation
Post A Comment: