CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్ని వర్గాలుసామాజికంగా, ఆర్ధికంగా ఎదిగినప్పుడే ఆర్ధికాభివృద్ధి సాధ్యం మైల జయరాం రెడ్డి

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : మంగపేట మండల రాజుపేట గ్రామంలో మండల ఎస్సి సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి  నూతన ఐరన్ హార్డ్వేర్ షాప్ ను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి.ఈ సందర్బంగా మండలం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలవారు సామాజికంగా, ఆర్ధికంగా, రాజాకీయంగా ఎదిగినప్పుడే దేశం ఆర్ధిక పురోగతి సాధ్యం అవుతుంది అని తెలియజేస్తూ పళ్ళికొండ   యాదగిరి నూతనంగా ప్రారంభించిన వ్యాపారందిన దినాభివృద్ధి చెందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి వల్లిపల్లి శివయ్య, ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శులు కొంకతి సాంబశివరావు, అయ్యోరి యన్నయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, సోషల్ మీడియా ఇంఛార్జి కర్రీ నాగేంద్రబాబు,సీనియర్ నాయకులు తీగల మల్లారెడ్డి,పయ్యవుల బాబూరావు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, బోనుగు సుబ్బారావు,వీర్ల రఘు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: