మన్యం మనుగడ, మంగపేట. : మంగపేట మండలం, రాజుపేట గ్రామం అంబేద్కర్ సెంటర్ లో గణేష్ నవరాత్రులు సందర్బంగా యువత ఆధ్వర్యంలో చేపట్టిన మహా అన్నదానం కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి వినాయకుడి ఆశీస్సులు లభించాలని అంబేద్కర్ సెంటర్ గణేష్ కమిటీ వారుఈ సందర్బంగా తెలియజేశారు.
Navigation
Post A Comment: