CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా గురుపూజోత్సవం

Share it:


గుండాల , సెప్టెంబర్ 5, (మన్యం మనుగడ) : మండలంలో ఘనంగా గురుపూజ కార్యక్రమాన్ని పాఠశాలలలో నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని గురుపూజోత్సవాన్ని ప్రత్యేక నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాసిల్దార్ నాగదివ్య, ఎంపీపీ సత్యం హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మనని ఉన్నత శిఖరాలలో నిలిపే గురువులను పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుందని విద్యాబుద్ధులు నేర్పించే గురువులను పూజించడం మనకు సంతృప్తిని ఇస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాములు, ప్రధానోపాధ్యాయులు కిషన్, సిపిఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: