మన్యం టీవీ, చర్ల : ఈరోజు చర్ల టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్ అనారోగ్యంతో బాధ పడుతున్నా విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఇక్కడ తగ్గని పక్షంలో భద్రాచలం మన హాస్పిటల్ కు రావాల్సిందిగా చెప్పడం జరిగింది. దారి ఖర్చుల నిమిత్తం 1000 రూపాయలు మరియు పండ్లు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ,ఈ కార్యక్రమంలో చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు,పిఎసిఎస్ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్, దొడ్డి తాతారావు, బ్రహ్మానంద రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు,కొంబతిన రాము, తడికల బుల్లేబ్బాయి, కోంగూరి సోమరాజు, గంపల రమేష్, కోంగూరి రాజా, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Navigation
Post A Comment: