మన్యం టివీ, దుమ్ముగూడెం::
మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య అనంతరం లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలానికి 11700 చీరలు రావాల్సి ఉండగా 6000 చీరలు రావడం అలానే అన్ని మండలాల్లో జరుగుతున్న పరిణామం చూస్తే ప్రభుత్వానికి మొక్కుబడిగా పంపిణీ కార్యక్రమం చేసి ఆలోచన ఉన్నట్లు విధితమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ జడ్పిటి సి ఎంపీపీ రేసు లక్ష్మి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ నాయకులు సాంబశివరావు నరేష్ వేణు వేమన రెడ్డి లంక శివ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: