మన్యం మనుగడ,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపైన, మత్తు పదార్థాలు, డ్రగ్స్ గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాల గురించి, ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాల వినియోగం, మైనర్లు వాహనాలు నడపడం వంటి పలు అంశాలపై జాగ్రత్తలను గురించి హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొన్నారు.
Navigation
Post A Comment: