మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని సుందరయ్య నగర్ లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ నివాసంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: