మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:ఆర్టీసి బస్సులను ప్రజలు ఆదరించాలని కొత్తగూడెం బస్ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు అన్నారు . శుక్రవారం చండ్రుగొండ బస్ స్టేషన్ ఆయన అకస్మికంగా పరిశీలించారు. స్థానికులు పలు సమస్యలను డిపోమేనేజర్ దృష్టికి తీసుకురాగా, సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్ స్టేషన్ నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించటం జరుగుతుందన్నారు. ఆర్టీసి బస్సులల్లో ప్రయాణికుల ప్రయాణం సురక్షితమన్నారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది, స్థానికులు, కేశబోయిన నరసింహారావు,సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: