గుండాల సెప్టెంబర్ 2(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసే యువజన విభాగం అధ్యక్షులు ఆధ్వర్యంలో రేగా సమక్షంలో పార్టీలో చేరామని కార్యకర్తలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గుండాల మండలం శరవేగంగా అభివృద్ధికి ప్రధాన కారణం ఎమ్మెల్యే రేగా కాంతారావు వేరని వారన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేస్తామని వారు అన్నారు. రేగా సమక్షంలో పార్టీలో చేరిన వారు గంగాధరి ప్రమోద్, ప్రశాంత్, సతీష్ , గిరిబాబు, వెంకటేష్ , రాకేష్ , ప్రశాంత్, రమేష్ , సతీష్ ,నితీష్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు,
Navigation
Post A Comment: