CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయిన 20 మంది యువకులు

Share it:

 


  • కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయిన  20 మంది యువకులు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షులు ఆయూబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న ,మండల అధ్యక్షులు చిట మట రఘు.

మన్యం మనుగడ, ఏటూరు నాగారం :  ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మేల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ సేన రెడ్డి  ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భానోతు రవిచందర్  ఆదేశాల మేరకు మండల అద్యక్షులు వసంత శ్రీనివాస్, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండారి లక్కీ ఆధ్వర్యంలో  20 మంది యువకులను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షులు అయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ.

యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమంలో భాగంగా వన్ బూత్ ఫైవ్ యూత్ కమిటీలను ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏటూరు నాగారం లోని 10 బూతులకు 5 మెంబెర్స్ గా కమిటీలను ఏర్పాటు వేయడం జరిగింది అని  యువతను రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ పార్టీ కి వెన్నుముక యూత్ కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ దేశం లో డబ్బు,నిరుద్యోగం అధిక ధరలు అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి భారత్ జోడో పాదయాత్ర  కార్యక్రమం ద్వారా ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గర అవుతున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేద మధ్యతరగతి ప్రజలకు మంచి జరుగుతుంది అని అన్నారు.

పానెం కిషోర్,అంబారికని నవీన్,అంబరికని,విజయ్,గార సంతోష్,కార్ల తరుణ్,రెడ్డి సతీష్,ఎస్ కే సాదిక్,ఎస్.కె సజ్జూ,ఖాజా పాషా,మాధరి హరీశ్,లోకేష్ జనగాం, రాజకుమార్ జనగం,కోండగొర్ల ప్రసాద్,బొగ్గం నవీన్,కుమ్మరి రమేష్, కొండగొర్లా రంజిత్,రాజు,ప్రశాంత్,ప్రకాష్ 

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌస్  జిల్లా మీడియా ఇంచార్జీ గద్దల నవీన్,ఉపాధ్యక్షులు కిరణ్ , ముస్తఫా,ప్రధాన కార్యదర్శి అజ్మత్,మునిర్,కిష్ కుమార్, ఎన్ఎస్ యు ఐ మండల అద్యక్షులు శివకుమార్, శ్రావణ్,ప్రశాంత్,రానదీప్,సునీల్,సద్దాం,కళ్యాణ్,హరీశ్,సాదిక్,సజ్జు,శ్రీదర్ , మనోహర్,సంతోష్,సతీశ్,మహేష్,తరుణ్,కిషోర్, రాజకుమార్,లోకేష్,నవీన్,అజయ్,కుమార్, ఖాజా పాషా,సాజిద్ పాషా,దావూద్,లక్కీ,శ్రీను,అన్వర్,ఖాజా హుసేన్, రతన్ , లక్ష్మీనారాయణ, ప్రశాంత్, శ్రీదర్,మనోహర్, రాము, వినీత్,అబ్బు,జయంత్,నవీన్, సాయి తేజ, అక్షీత్, ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: