గుండాల సెప్టెంబర్ 17(మన్యం మనుగడ) సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు యాసారపు తరుణ్, ముక్తి రామకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో నిజాం నవాబ్, ప్రజా కార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని ప్రజా కార్లు ఊతకోషరన్నారు. ఈ పోరాటంలో 4వేలకు పైగా జనం అమరులయ్యారని వారు అన్నారు. ఎంతో అరాచకాలకు కారణమైన సెప్టెంబర్ 17 ముమ్మాటికి చీకటి రోజే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, శివ, చరణ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: