మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం లో తెంగాణ సెంటర్ లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతి పిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు,మాజి ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మినారాయణ, జాతీయ జెండను ఆవిష్కరించిన మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ
స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆశయ సాధనకోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ, ములుగు జిల్లా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు,మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ.
ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, తోట రమేష్,కాడబోయిన నరేందర్, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్ డేగల ఆదినారాయణ,సింగరిబాయిన నర్సయ్య,మండల నాయకులు,లోడంగి లింగయ్య, పూజరి శ్రీనివాస్ ,మండవ రామకృష్ణ హనుమంతరావు పసుపులేటి సుబ్బారావు అయుబ్, మంగపేట గ్రామ ప్రధాన కార్యదర్శి లంజపెల్లి శ్రీనివాస్,,యూత్ నాయకులు,పిల్లమర్రి వేణు, సంకొజు ప్రశాంత్,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: