మన్యం మనుగడ ప్రతినిధి అన్నపురెడ్డిపల్లి:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యునియాన్ ఆధ్వర్యంలో గురువారం నాడు అన్నపురెడ్డిపల్లి మండల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామిశెట్టి సైదయ్య(నమస్తే తెలంగాణ)సమక్షంలో అన్నపురెడ్డిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కుంజా వెంకటేష్(కొమరం భీం),ప్రధాన కార్యదర్శిగా ఉబ్బన వెంకటేశ్వర్లు(ప్రజా జ్యోతి),ఉపాధ్యక్షులుగా కొర్సా శ్రీరామ్(మెట్రోన్యూస్),కోశాధికారిగా దారావత్ నాగేశ్వరరావు(దిశ),సహాయ కార్యదర్శిగా షేక్ యాకూబ్(పోరు)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ.... జర్నలిస్టులందరినీ కలుపుకొని తారతమ్యాలకు తావివ్వకుండా చేపట్టిన బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నేరళ్ళ సుధాకర్(వెలుగు),అన్నపురెడ్డిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకుల శివ(మనం),కురం సురేష్(ప్రకంపన),ఈలప్రోలు వీరరాఘవులు(ప్రజావాణి) తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: